
బిగ్ బ్రేకింగ్: ఆ సినిమా నుంచి తప్పుకున్న జాన్వి కపూర్.. మొత్తం పెంట పెంట చేసేసిందిగా..!?
జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో ఆఫర్ అందుకోవడం అభిమానులకే కాదు .. సామాన్య జనాలకి కూడా ఆశ్చర్యం కలిగించింది.

స్టేజీ పై ఇంట్రెస్టింగ్ విషయాని లీక్ చేసిన బాలయ్య.. ఫ్యాన్స్ పూనకాలు గ్యారెంటీ..!!
బాలయ్య కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ చాలామందికి బాగా నచ్చేసిన సినిమా మాత్రం అఖండ అనే చెప్పాలి . బాలయ్య ఇన్నేళ్ల కెరియర్ లో ఫస్ట్ టైం అఘోర పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాని బోయపాటి శ్రీను తనదైన దర్శకత్వం వహించి సినిమాకి మరో మెట్టు ఎక్కించారు

చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్లో ఎంతమంది నటినటుల ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమలా ఇలా అందరు ఒకే తరం హీరోయిన్స్ అయినా.. వారందరిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించగా అనంతిక, గౌరీ ప్రియా రెడ్డి, గోపిక విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కామెడీ సినిమాలకు తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ సినిమా సూపర్

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! ఏంటి వీటి ప్రత్యేకత? రూట్స్ వివరాలివే!
సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒకచోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు కొన్నిసార్లు బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా

ఏపీలో వాలంటీర్లకు ఈసీ షాక్.. 30 మంది విధుల నుంచి ఔట్..!
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కోడ్ను కఠినంగ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను

మహిళలకు మెరుగైన ఆదాయం అందిస్తోన్న రొయ్యలు,సీ ఫుడ్ ప్రాసెసింగ్
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న రొయ్యల పెంపకం,సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలతో (Shrimp and seafood processing)మహిళలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఏపీలో రొయ్యల ప్రాసెసింగ్.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ద్వారా వారి సాధికారతకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. గడిచిన 10 సంవత్సరాలలో..ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేదా ఫ్యాక్టరీలు 20 నుండి 90కి పైగా

ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!
శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు

AP Govt: హైదరాబాద్లో ఆఫీసులకు ఏపీ సర్కార్ అద్దె చెల్లించాలా?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మే 13న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నెల జూన్ 4వ తేదీన అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? మరోసారి జగన్ వస్తారా? లేదంటే ఈ సారి చంద్రబాబుకు జనం అవకాశం

బాలకృష్ణకు ఆ స్వామిజీ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్గా మారిపోతున్నాయి. టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన (Janasena)మూడు ఒకవైపు.. అధికార వైసీపీ(YCP) ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అన్నీ పార్టీలు. అయితే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తల నొప్పిగా మారింది. చివరకు టీడీపీ
Featured News

పోటీచేయడానికి పైసలేవన్న నిర్మలమ్మ.. భయమా? పేదరికమా తల్లీ?


తిరుమల నడకమార్గంలో మళ్లీ కలకలం.. ఐదు సార్లు చిరుత సంచారం




జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు







ఏపీలో వాలంటీర్లకు ఈసీ షాక్.. 30 మంది విధుల నుంచి ఔట్..!


ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!



క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు సెలబ్రిటీ అయిన ప్రస్థానం
ఒకరు టెక్కీ రెవల్యూషన్కి మొదటి దిక్సూచి. మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి అరచేతిలోకి చేర్చిన దార్శనికుడు. ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాని మోదీ. వీళ్లిద్దరి మధ్య చాయ్ పే చర్చ జరిగితే ఎలా ఉంటుంది.. ఏయే అంశాలు ప్రస్తావనకొస్తాయి..? ఏయే ఎక్స్ట్రీమ్స్ని టచ్ చేస్తారు..? అసలు ఈసారి చాయ్పే చర్చతో మోదీ ఏం సాధించాలనుకున్నారు? క్రియేటివిటీని విచ్చలవిడిగా వాడెయ్యడంలో మోదీ తర్వాతే ఎవరైనా. 2014 నుంచి ఈ విషయాన్ని రుజువు చేస్తూ వస్తోంది మోదీ బెటాలియన్. పదేళ్ల కిందట మోదీ ఎలక్షన్ క్యాంపైన్ని సూపర్యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లిన కాన్సెప్ట్ పేరు.. చాయ్ పే చర్చ. శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ఒకేసారి

ఆ భయంతోనే బిజెపిలోకి గాలి జనార్దన్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికల ముంగిట కీలక పరిణామం. బిజెపితో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి బిజెపి గూటికి చేరారు. తనకు చెందిన కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని బిజెపిలో విలీనం చేశారు. సోమవారం మాజీ సీఎం యడ్యూరప్ప, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో పార్టీని విలీనం చేశారు. బిజెపి కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట బిజెపితో విభేదించిన గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని పెట్టుకున్నారు. కానీ బిజెపి హై కమాండ్ లైట్ తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో ఓట్లు చీల్చిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బిజెపి ఓటమికి కారణమైంది. 2023

ఢిల్లీలో దొంగలు ఎంతకు తెగించారు.. ఏకంగా జేపీ నడ్డా సతీమణి కారు గాయబ్
ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు. సెక్యూరిటీ దాదాపు క్యాబినెట్ మినిస్టర్ కు ఉన్నంత రేంజ్ లో ఉంటుంది. పైగా ఆయన చుట్టూ ఎప్పటికీ పోలీసులు ఉంటారు. చివరికి ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఇలాంటి భద్రతే ఉంటుంది. కానీ అంతటి భద్రతను దాటుకొని దొంగలు వచ్చారు. పోలీసులు పహారా కాస్తున్న వారి కళ్ళు కప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారునే చోరీ చేశారు. దీంతో ఢిల్లీలో కలకలం నెలకొంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సతీమణికి HP 03 D 0021 అనే నెంబర్ ఉన్న తెలుపు రంగు టాప్ ఎండ్ ఫార్చునర్ కారు ఉంది. ఈ కారును ఇటీవల సౌత్ ఈస్ట్

మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!
దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్తోపాటు జమ్ముకశ్మీర్లోనూ ఈ సర్వే నిర్వహించారు. కశ్మీర్లో అరుదైన ఖనిజం.. సర్వేలో భాగంగా భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో అత్యంత అరుదైన లిథియం నిల్వలను గుర్తించారు. రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ పరిశోధన సంస్థ(జీఎస్ఐ) కొనుగొంది. గతంలో భారత్లో లిథియం నిల్వలు లేవు. అవసరాల కోసం విదేశాల నుంచే దిగుమతి చేసుకునేది. కానీ ప్రస్తుతం కశ్మీర్లో సాధారణ లిథియం220 పీపీఎం(పార్ట్స పర్ మిలియన్)గా ఉంటుంది. కశ్మీర్లో గుర్తించిన

పోటీచేయడానికి పైసలేవన్న నిర్మలమ్మ.. భయమా? పేదరికమా తల్లీ?
ఏటా లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆమె వద్ద డబ్బులు లేవట. పోటీ చేసేందుకు సైతం స్తోమత లేదట. అందుకే పోటీ చేయడం లేదట. పేదరికం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో.. మీరెందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింతగా ఉంది. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కేవలం డబ్బులు లేకపోవడం వల్లే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పడం విశేషం. కేంద్ర ప్రభుత్వంలో కీలక పోర్టు పోలియోను నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల సీతారామన్ బిజెపిలో సుదీర్ఘకాలం

కీర్తి సురేష్ చేత అలాంటి పని చేయించడానికి .. తెగ కష్టపడిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విజువలైజేషన్ చాలా చాలా బాగుంటుంది .. ఎంతలా అంటే ఈ పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ హీరోయిన్ సూట్ కాదు అని చిన్న ట్రైల్ లోనే చెప్పేస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ విజువలైజేషన్ లో ఒక హీరోయిన్ ఊహించుకొని .. రియాలిటీ లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . చాలామంది డైరెక్టర్ లు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయొచ్చు .. సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . కీర్తి సురేష్ చాలా చక్కగా ఉంటుంది . అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మహానటి మరి ఇలాంటి